మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 29)::అన్నపురెడ్డిపల్లి మండలం,పెద్దిరెడ్డిగూడెం (ఎర్రగుంట) గ్రామంలోని ప్రధాన సెంటర్ వద్ద విజయవాడ నుంచి బంతి పూలు లోడుతో వేగంగా వస్తున్న అశోక్ లైలాండ్ ట్రాలీ వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ద్విచక్ర వాహనదారుడు కి స్వల్ప గాయాలు కాగా, ద్విచక్ర వాహనం ముందు,వెనుక భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Post A Comment: