👉ఉమా అమ్మ సేవలు మరువలేని
మన్యం టీవీ,అశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మందపల్లి ఉమా ఇటీవల కరొనతో మృతి చెందడంతో ఆమె జ్ఞాపకార్ధం ఫౌండేషన్ చైర్మన్ బి వెంకటేశ్వర్ రాజు ఆదేశాల మేరకు అశ్వారావుపేట నియోజక వర్గ దిశ ఫౌండేషన్ అధ్యక్షురాలు వేముల భారతి ఆధ్వర్యంలో రెండు వందల మందికి పట్టణము లో గల పలు సెంటర్లలో మూడువందల మాస్కులను అందజేశారు. ఉమా అమ్మ సేవలను కొనియాడి వారి ఆత్మకు శాంతికలగాలని ప్రార్ధించారు, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని కరోనా నీ ప్రభుత్వాలు మర్చిపోయిన ప్రజలు గుర్తుంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని త్వరలోనే చైర్మెన్ బీవీ రాజు ఆదేశాలతో అశ్వారావుపేట నియోజక వర్గంలో నూతన దిశ కమిటీలు వుంటాయని మహిళల సంరక్షణే ద్యేయంగా అందరికి అందుబాటులో ఉంటామని ఆమె అన్నారు ఈ కార్యక్రమం లో దిశ సభ్యులు ఎండీ. రహేన బేగం, వగ్గలే పూజ, పంబి శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: