మన్యం టీవీ ఏటూరు నాగారం
కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా అహర్షశలు కృషి చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని పోలీసులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం లో గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు. వారిని సంస్కరించడం సంతోషకరమన్నారు.గ్రామ పంచాయతీ సిబ్బందిని పోలీసుశాఖ తరపున శాలువాతో సత్కరించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి బహుమతులు అందజేశారు.స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: