మన్యం టీవీ, మణుగూరు:
రాజు కంప్యూటర్ ఎడ్యుకేషనల్ రాజు తండ్రి ఓబుళాపురం దాస్ అనారోగ్యంతో మరణించడంతో, వారి భౌతిక కాయానికి నివాళి అర్పించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు తాలపల్లి యాదగిరి గౌడ్, ముద్దంగుల కృష్ణ, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, యువజన నాయకులు గుర్రం సృజన్, రమేష్, కొయ్యడా రాము, సిరికొండ సంగీత్, మాకే నవీన్, బైనగిరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: