👉రైతుల నిరసన
మన్యం మనుగడ,అశ్వాపురం:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు లో భూములు కోల్పోతున్న రైతులు తమ భూములు ఇచ్చేది లేదని.. ఎకరానికి 30 నుండి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని అప్పుడే తమ భూములను ఇస్తామని రైతులు ఆందోళన చేపట్టారు.
Post A Comment: