👉నిర్మాణ పనులను పరిశీలించి వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మన్యం మనుగడ, పాల్వంచ:
పాల్వంచ కె ఎస్ ఎం వద్ద నూతనంగా నిర్మిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ను * ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్మాణ పనుల పురోగతి తెలుసుకొని, కలెక్టరేట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీ కొత్వల శ్రీనివాస రావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు,కో ఆప్షన్ సభ్యులు యాకుబ్, డైరెక్టర్ శేషాద్రి వినోద్, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, పాల్వంచ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు గౌడ్, వీరన్న, రాంబాబు, అక్బర్, వనమా రాము మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: