మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి
మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యక్రమంలో స్థానిక పారిశుద్ధ్య కార్మికులను ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ శాలువా తో సన్మానించారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివి అన్నారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన సందర్శించారు.
సమావేశం గది,పార్కింగ్ షెడ్డునకు నిధులు మంజూరు చేస్తామని జడ్పీ చైర్మన్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొంది శ్రీ వాణి, ఎంపీడీఓ శివ ప్రసాద్,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,పోరిక గోవింద నాయక్,మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య,జైపాల్ రెడ్డి,దిడ్డి మోహన్ రావు పురుషోత్తం,ఇంద్ర రెడ్డి,సోమా నాగమ్మ,రాజాశ్రీ,అశోక్, భద్రయ్య,శివరాజు,కొమురయ్య,ఎల్ల స్వామి,సిద్దబోయిన సురేందర్,మల్లారెడ్డి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: