మన్యం మనుగడ, టేకులపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లో బుధవారం కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ,రైతు వేదికలను,పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే గోల్యాతండాలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టేకులపల్లి తాసిల్దార్ శ్రీనివాస్ ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Post A Comment: