మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామపంచాయతీ ఎంపీటీసీ-బొగ్గం సీతామహాలక్ష్మి.వారి అన్నయ్య బొగ్గం వీరభద్రం. గత కొద్ది రోజులుగా కరోనా తో బాధపడుతూ, చికిత్స తీసుకుంటూ, కొద్ది గంటల క్రితం మృతి చెందారు. వీరభద్రం మృతితో వారి కుటుంబం మరియు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణవార్త విన్న నాయకులు, అధికారులు సంతాపాన్ని తెలియజేశారు.
Post A Comment: