హైదరాబాద్ :
హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కలిశారు. సీతమ్మ సాగర్ నిర్వాసితుల సమస్యతో పాటు నియోజకవర్గ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు.
Post A Comment: