CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నివాళులర్పించిన ఎంపీపీ ముత్తినేని సుజాత

Share it:

 


మన్యం మనుగడ, అశ్వాపురం:

అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయితీ సర్పంచ్ పాయం భద్రమ్మ గారి మామగారు గత కొన్ని రోజుల క్రితం అకాల మరణం చెందారు కాగా ఈ రోజు వారి దశదిన కార్యక్రమాల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచులు సున్నం రాంబాబు,పర్షిక సూరిబాబు.తాటి సుజాత,కుంజ రామరావు,ఎంపీటీసీ కమటం నరేష్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,పొడియం అనిల్ కుమార్‌,నాయకులు గాలి బ్రహ్మనందారెడ్డి,గ్రామ పెద్దలు పాయం సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: