మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కేంద్రంలోని ఒకటవ వార్డు కు చెందిన అంకని లక్ష్మికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన 11,500/విలువగల అలాగే ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామానికి చెందిన మాధురి శ్రీనివాస్ కు మంజూరైన 27,500/విలువగల చెక్కులను ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు మంగళవారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందజేసినారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామ నరసయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా,తెరాస మండల అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్,రైతు గ్రామ కమిటీ కోఆర్డినేటర్ ధనపునేని కిరణ్ కుమార్,ఎంపీటీసీ కుమ్మరి స్వప్న చంద్రబాబు,బీసీ సెల్ మండల బాధ్యులు చెన్న రాంబాబు,కాళ్ల రామకృష్ణ, సత్యం,సమ్మయ్య మండల మహిళా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సఫీయా, తిరుపతమ్మ,జయ,రమేష్, వెంకన్న,బిక్షపతి,వీరన్న, రాములు,వెంకటనర్సు,అశోక్, నరసింహులు,షాపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి మాధరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: