ములుగు జిల్లా,తాడ్వాయి సమ్మక్క సారక్క మండలంలోని జిల్లా సరిహద్దు గ్రామమైన రంగాపురం గ్రామానికి చెందిన చేను ప్రశాంత్-అనూష నూతన దంపతులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగనిపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నూతన వధూవరులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్క నటడం జరిగింది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగ్యస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందని,అందుకు జోగనిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: