తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు గ్రామాలలో ఘన వ్యర్థల సక్రమ నిర్వహణ కొరకు కరకగూడెం మండలం లోని చిరుమళ్ళ,వట్టంవారి గుంపు గ్రామపంచాయతి పరిధిలో ప్రజలకు తడిచెత్త,పొడిచెత్త సేకరణకు బుట్టలు కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు పాయం నర్సింహారావు,అరెం సాంబ,మండల అభివృద్ధి అధికారి డి.శ్రీను,ఎంపివో సునీల్ కుమార్,పంచాయతీ సెక్రటరీ అనూష,ప్రశాంత్,గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: