మన్యం టీవీ, అశ్వాపురం:మొండికుంట పంచాయితీలో గల ప్రైమరీ పాఠశాలను సందర్శించిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ సందర్భంగా పాఠశాల మరమ్మత్తు పనుల నిమిత్తం ఎంపీపీ కి పాఠశాల ఉపాద్యాయురాలు మల్లిక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఎంపీటీసీ కమటం నరేష్,పాఠశాల ఛైర్మన్ ఈశ్వర్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: