మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పేదల పెన్నిధి గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, ములుగు ఎమ్మెల్య సీతక్క పుట్టినరోజు వేడుకను కన్నాయిగూడెం మండలం కేంద్రం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, కన్నాయిగూడెం మండల ఎంపీపీ జనగాం సమ్మక్క,వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, ఏటూరు ఎంపీటీసీ చిట్యాల శైలజా అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ గడ్డం నాగేష్, జిల్లా నాయకులు జాడి రాంబాబు,కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునరకాని రాంబాబు,ఎస్సి సెల్ ప్రధాన కారియదర్శి అంబాలా సమ్మయ్య, ఎస్టి సెల్ నాయకులు పొడెం నరసింగరావు,కిసాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటి రాజబాబు,ఉప అధ్యక్షులు మాదాసు రాజేందర్, బిసి సెల్ మండల అధ్యక్షులు కటకం మల్లన్న, యూత్ మండల అధ్యక్షులు బోట నాగేష్, మండల అధికార ప్రతినిది సునరకాని కొమరయ్య, తుపాకులగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు పీరీల పాపారావు, లక్ష్మిపురం యూత్ అధ్యక్షులు గొల్లపల్లి తిరుపతి, పొడెం కనకయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: