మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలో పెరుగుతున్న జనాభా కు అనుకూలంగా కులాలకు, మతాలకు,ఉన్న వారికి, లేనివారికి,పేదలకు అందరికి అంతిమ దహన సంస్కరణలు నిర్వహించడానికి రూ.1 కోటి రూపాయల తో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆధునిక సదుపాయాల నిర్మిస్తున్న వైకుంఠధామం కు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వాటర్,కరెంటు అన్ని హంగులతో త్వరగా పనుల పూర్తి చేయాలి అని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం. విజయకుమారి,తహసీల్దార్ చంద్రశేఖర్,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్, మండల స్పెషల్ ఆఫీసర్ రమాదేవి,ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ పి. వెంకటేశ్వర్లు,మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం. ముత్యలమ్మ,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కె.వి.రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు,ఎంపీటీసీ లు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ బచ్చల.భారతి,ఉప సర్పంచ్ పుచ్చకాయల.శంకర్,మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షుడు అడపా. అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, ప్రబుదాస్,నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్.రాజు నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టౌన్ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,టిఆర్ఎస్,నాయకులు వట్టం.రాంబాబు, ముద్దంగుల.కృష్ణ,వెంకట్ రెడ్డి,తంత్రపల్లి.కృష్ణ,లక్ష్మయ్య,గణేష్,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్,యువజన నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్,గుర్రం.సృజన్,శ్రీను,తాత రమణ,రామకోటి సురేందర్,పార్టీ నాయకులు, యువజన నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: