CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:


మన్యం టీవీ,బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా... ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు ఆదేశానుసారం.. ముసలమడుగు,కృష్ణసాగర్ గ్రామపంచాయతీలలో పర్యటించి మొక్కలు నాటిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.

అనంతరం స్థానిక పంచాయతీల పరిధిలోని నేషనల్ హైవేపై ఇరువైపులా జరుగుతున్న అవెన్యూ ప్లాంటేషన్ పనులను పర్యవేక్షించి తగు సూచనలు చేసిన జడ్పీటీసీ శ్రీలత..

ఈ కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,స్థానిక సర్పంచులు కుర్సం వెంకటరమణ,కోడిమె వెంకటేశ్వర్లు,స్థానిక ఉపసర్పంచ్లు గండమల్ల చిన్నమల్లయ్య, సొందే గోవింద్, స్థానిక వార్డుసభ్యులు,స్థానిక గ్రామ కమిటి అధ్యక్షులు బట్ట వెంకన్న, అంతోటి రమేష్, స్థానిక తెరాస నాయకులు కుర్సం వెంకన్న, బాధవత్ లౌక్య, స్థానిక పంచాయితీ సెక్రటరీలు రేష్మ,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: