CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని పేద ప్రజల నుంచి డబ్బులు తీసుకున్న మహిళకు దేహశుద్ధి

Share it:


మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై:- 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సోమవారం నాడు

చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీ నందు గల కొమురం భీమ్ కాలనీ లో అక్రమంగా డబ్బు వసూళ్లు చేస్తూ, గుడిసెలు పీకుతూ పేద ప్రజలు పట్టి పీడిస్తూ,ఇబ్బంది పెడుతున్న జవ్వాజి యశోద అనే మహిళను ఆవేదనతో పేద ప్రజలు మహిళలు దేహశుద్ధి చేశారు. అనంతరం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: