ఆదివాసీ పోడు భూములను, హరితహరం పేరుతో కబ్జా చేయాలని, పోలీసులు సాయంతో ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని,వారిని తరిమి కొట్టాలని,
జల్ జంగిల్ జమీన్ ఇజ్జత్ అధికారం పై ప్రజలు పోరాడాలని.
ఆదివాసీ హక్కుల డిమాండ్లకై ఐక్యంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ లేఖలో పలు అంశాలను లేవనెత్తారు.మావోయిస్టులు.
మావోయిస్టు పార్టీ
డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల.
Post A Comment: