గుండాల జూలై 11 (మన్యం మనుగడ) నూతనంగా నిర్మించిన చెక్ డ్యాములు పై నుండి ఆదివారం కురిసిన భారీ వర్షానికి మల్లన్న ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు ఈ చెక్ డ్యాముల ప్రారంభించారు. ప్రవహిస్తున్న వాగును చూసేందుకు గుండాల గ్రామస్తులతో సమీప గ్రామ ప్రజలు వాగు వద్దకు వచ్చి ప్రవాహాన్ని చూస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లన్న వాగు వద్ద చేపలను పడుతూ కొందరు మన్యం టీవీ కెమెరా కంట పడ్డారు
Post A Comment: