CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెక్ డ్యాముల పై నుండి ప్రవహిస్తున్న నీరు

Share it:

 


  గుండాల  జూలై 11 (మన్యం మనుగడ)  నూతనంగా నిర్మించిన  చెక్ డ్యాములు పై నుండి   ఆదివారం కురిసిన భారీ వర్షానికి మల్లన్న  ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు ఈ  చెక్ డ్యాముల ప్రారంభించారు. ప్రవహిస్తున్న  వాగును చూసేందుకు  గుండాల గ్రామస్తులతో  సమీప గ్రామ ప్రజలు వాగు వద్దకు వచ్చి ప్రవాహాన్ని చూస్తున్నారు. ఉధృతంగా  ప్రవహిస్తున్న మల్లన్న వాగు వద్ద చేపలను పడుతూ కొందరు  మన్యం  టీవీ కెమెరా   కంట పడ్డారు

Share it:

TELANGANA

Post A Comment: