జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్
అలం రామూర్తి అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి
పులా మాల వేసి మౌనం పాటించి నివాళి అర్పించారు.
స్వగ్రామం మేడారం లో కుటుంబసభ్యులును పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు.ములుగు జిల్లా ప్రజలు మంచి ఆదివాసీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర ఉద్యమకారులు కోల్పోయాం అని,వారి ఆశయాలను నెరవేర్చాల పని చేస్తాము అన్నారు.మరణ వార్తను విని దిగ్భ్రాంతి లోను అయ్యారు.వారి ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ కోరుకున్నారు.
Post A Comment: