CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


 మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో కరోనా వచ్చినటువంటి నిరుపేద కుటుంబీకులు 8 మంది అనేకరకాలుగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు వంటసామాగ్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు కళ్లెబోయిన సురేష్, సభ్యులు లోకనాధ్ రెడ్డి, సతీష్,మురళి పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: