మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో కరోనా వచ్చినటువంటి నిరుపేద కుటుంబీకులు 8 మంది అనేకరకాలుగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు వంటసామాగ్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు కళ్లెబోయిన సురేష్, సభ్యులు లోకనాధ్ రెడ్డి, సతీష్,మురళి పాల్గొన్నారు.
Post A Comment: