CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదవారికి కడుపునిండా భోజనం అందించడమే లక్ష్యంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ.

Share it:

 


నూతన రేషన్ కార్డు లబ్ధి దారుల కళ్లలో అనందం చూడటం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

 కరకగూడెం మండలంలోని బట్టుపల్లి రైతు వేదికలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం టీవీ కరగూడెం: మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామపంచాయతి పరిధిలో గల  రైతు వేదిక నందు నూతన రేషన్ కార్డు లబ్ధి దారులకు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మండల వ్యాప్తంగా ఎంపికైన 178 మంది  నూతన రేషన్ కార్డు లబ్ధి దాడులకు పంపిని చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నేడు దేశంలో ఎక్కడ లేనివిధంగా నేడు ప్రజలకు ఒక్కరికీ అరు కేజీల బియ్యం  చప్పున ఇచ్చె ఘనత నేటి సీయం కేసిఅర్ కే దక్కుతుందని అన్నారు.తెంలగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కుడా పేదల పక్షాన నిరంతరం కృషి చేస్తోందని ,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమానికి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎవ్వరైనా ఇంకా రేషన్ కార్డు కోస దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవలన్నారు.అలాగె దళితులు దళిత బంధు పథకం సద్వినియోగం చేసుకోవాలని,అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రేగా కాళికా, జడ్పిటిసి కొమరం కాంతారావు, స్థానిక సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి తహశీల్దారు శివయ్య ఎంపీడిఓ శ్రీనివాస్ సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దారు ముత్తయ్య అర్ఐ బాబు,బూర్గంపాడు వ్యవసాయ కమీటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు కుంజ ధశరధం తోలెం అక్కెమ్మ రేగా దివ్య గొగ్గలి సమ్మక్క పాయం వెంకటేశ్వర్లు చందా జానకి చందా మదనయ్య పోలెబోయిన స్వాతి సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం నర్సిహరావు ఇర్ప విజయ్ కుమార్ బత్తిని నర్సిహరావు కొమరం విశ్వనాథం తోలెం సావిత్రి, భూక్య భాగ్య లక్ష్మి  కరకగూడెం ఎంపిటీసి ఎలిపెద్ది సైలజ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేషన్ కార్డు లబ్ధి దారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: