పినపాక మండలం గోపాల రావు పేట గ్రామానికి చెందిన జలగం గోపయ్య అనే గీత కార్మికుడు ఇటీవల తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు . విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రూ 10000 అందజేశారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు .
Post A Comment: