గుండాల జూలై 27 (మన్యం మనుగడ) గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం విమర్శించారు. గుండాల మండల కేంద్రంలో మానాల నారాయణమూర్తి, వెంకటేశ్వర్లు, వీరన్న, ప్రభాకర్, మాతృమూర్తి కొద్ది రోజుల క్రితం మృతిచెందడంతో వారిని పరామర్శించారు. విలేఖరి మాచర్ల మల్లేశం, చాట్ల సమ్మయ్య, కుటుంబాలను పరామర్శించారు, లింగ గూడెం లో ప్రభాకర్ తల్లి చనిపోవడంతో వారిని పరామర్శించారు. ఆళ్ల పల్లి మండలంలో ఎంపీటీసీ వేణి భర్త చనిపోవడంతో ఆమెను పరామర్శించారు. రావుల రాము, అనుమోలు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు . ఈ కార్యక్రమంలో బచ్చల రామయ్య , ఎస్కే ఖదీర్ , తెల్లం భాస్కర్, సర్పంచులు పూనెం సమ్మయ్య , అజ్మీరా మోహన్ , రాంబాబు , బుచ్చయ్య , మోకాళ్ళ శంకర్ మోకాళ్ళ శంకర్ , ఎస్కే బాబా, పాయం రాంబాబు పాల్గొన్నారు
Navigation
Post A Comment: