మన్యం మనుగడ, అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా సీఐ సట్ల రాజు ఆధ్వర్యంలో విస్తృత వాహన తనిఖీలునిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా గ్రామాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ రాజు కోరారు.
Post A Comment: