CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వాపురం మండలం లో పొంగులేటి పర్యటన

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలో రేపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్టు జడ్పీటీసీ సభ్యురాలు సూదిరెడ్డి సులక్షణ గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. 

పర్యటన వివరాలు

ఉదయం 9.30 గం.లకు మొండి కుంట లో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ.

9.45 గం.లకు మొండి కుంట లో రఘోత్తమరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ.

10 గం.లకు మొండి కుంట లో జాలె రామక్రిష్ణ రెడ్డి ఇంటి వద్ద తేనీటి విందు.

10.15 గం.లకు మల్లెల మడుగు లో సాక్షి రిపోర్టర్ రెడ్డి మహేష్ కుమార్ ఇంటి వద్ద కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు తెలుసుకుంటారు.

పొంగులేటి పర్యటనలో ప్రజా ప్రతినిదులు, నాయకులు పాల్గొనా లని జడ్పీటీసీ కోరారు.

Share it:

Post A Comment: