మన్యం టీవీ, అశ్వాపురం:టీ పీ సీ సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీ హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేసిన అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు మెరుగైన పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని నిర్వాసితులు రేవంత్ రెడ్డి నీ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు నాగార్జున, నరసింహ చారి, నేలపట్ల సత్యనారాయణ రెడ్డి ,ప్రసాద్ రెడ్డి ,రవీందర్ రెడ్డి గఫూర్ పాల్గొన్నారు.
Post A Comment: