మన్యం టీవీ,బూర్గంపాడు:
ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగొమ్మురు గ్రామ పంచాయితీలోని పశు వైద్యశాల నందు పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొయ్యల పుల్లారావు, కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి,తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,స్పెరోస్ జ్ఞాన షోడక్ సమాజ్ రాష్ట్ర కమిటీ కోశాధికారి గొర్ల వీరబాబు, స్థానిక తెరాస నాయకులు బెల్లంకొండ రామారావు, తుపాకుల రవి,వెటర్నరీ డాక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నా రు.
Post A Comment: