తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మన్యం టీవీ వాజేడు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కి ములుగు జిల్లా వాజేడు మండలం చీకు పల్లి గ్రామ పంచాయితీ లో ఈ రోజు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్య వతి రాథోడ్ , పార్ల మెంట్ సభ్యు రాలు శ్రీమతి బానోత్ కవిత , ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మి నారాయణ ,జిల్లా అధికార్లు మండల అధికార్లు కలసి గ్రామ పంచాయితీ సర్పంచ్ శ్రీమతి కోరం. సమ్మక్క సెక్రెటరీ కుమారి ముక్కెర సరిత ఉప సర్పంచ్ పీర్ల. విజయ రావు వార్డు సభ్యులు , గ్రామస్తులతో హరిత హరం మొక్కలునాటరు .
Navigation
Post A Comment: