CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మండేపల్లి 1320 డబుల్‌ బెడ్రూం ఇండ్లు

Share it:

 


మన్యం మనుగడ డెస్క్:

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండేపల్లిలో సకల వసతులతో చేపట్టిన 1320 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని, సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా రేపు ఆదివారం డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు.

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండేపల్లిలో సకల వసతులతో చేపట్టిన 1320 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని, సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా రేపు ఆదివారం డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు.

Share it:

Post A Comment: