మన్యం మనుగడ డెస్క్:
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండేపల్లిలో సకల వసతులతో చేపట్టిన 1320 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని, సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రేపు ఆదివారం డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండేపల్లిలో సకల వసతులతో చేపట్టిన 1320 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని, సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రేపు ఆదివారం డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు.
Post A Comment: