మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్ట వాగు, అన్నారం గ్రామాలకు చెందిన సీతారామ ప్రాజెక్టు మూలంగా భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం తహశీల్దార్ కే చంద్రశేఖర్ రెడ్డి సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఎడల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు .ఈ సమావేశంలో విఆర్ఓ భాస్కర్, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: