మన్యం మనుగడ, టేకులపల్లి:
భాద్రద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ఎంపిడిఓ దుడ్డుకురు బాలరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు సర్పంచులు ,నాయకులుమర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపేందర్ ,కోరం ఉమా సురేందర్, బోడ నిరోషా మంగీలాల్ నాయక్, మోకాళ్ళ రమాదేవి పోషాలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: