మన్యం మనుగడ,భుర్గంపాడ్:
భూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి నకిరిపేట గ్రామంలో దాసరి శ్రీను గ చెందిన 17 గొర్రెలు,13 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. ఈవిషయం తెలుసుకున్న జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వవిప్,పినపాక శాసనసభ్యులు గరేగా కాంతారావు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Post A Comment: