CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన విద్యార్థి ఆత్మహత్య

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం, భీమునిగూడెం గ్రామ పంచాయతీ, కొండాయిగూడెం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి చెరపా రఘురాం (వయస్సు 23 సం"). కట్టుగూడెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. మృతుడు ఇంటర్ చదువుతున్నాడని, ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారం అని, భీమునిగూడెం గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తూ, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, అనుమానాలు వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: