మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని కమలాపురం సినిమా హాల్ వీధిలోని కరోనా బారిన పడిన మూడు కుటుంబాలకు జ్వాలా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులతో కూడిన జ్వాల కరోనా కిట్ ను అందించారు.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ చైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు కళ్లెబోయిన సురేష్,మునిగాల రాకేష్,చాదా మల్లయ్య,మహేష్,ఆత్మకూరి సతీష్,ఆశా ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.
Post A Comment: