💦వలస గొత్తికోయ గ్రామం అశ్వాపురం పాడ్ కి మిషన్ భగీరథ నీటి సౌకర్యం
💦మిషన్ భగీరథ ఏఇ విజయ క్రిష్ణ ప్రత్యేక చొరవ
✍️బట్ట భిక్షపతి, మన్యం మనుగడ ప్రతినిధి
మన్యం మనుగడ, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురం పాడ్ వలస గొత్తికోయ ఆవాస గ్రామం అశ్వాపురం పాడ్ కి మిషన్ భగీరథ నీళ్ల ట్యాంక్ ని ఏర్పాటు చేశారు. పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు చొరవ తో అడవిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న గొత్తికోయల కు సురక్షిత త్రాగునీరు అందుతుంది. కరకగూడెం మిషన్ భగీరథ ఏఇ విజయ్ క్రిష్ణ ప్రత్యేక చొరవ తో అశ్వాపురం పాడ్ గ్రామస్థులు సురక్షిత త్రాగునీరు అందుతుంది.
Post A Comment: