మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం
టీ కొత్తగూడెం గ్రామంలో కరోనాతో మృతి చెందిన రాట్నాల మంగమ్మ. జెడ్పీటీసీ దాట్ల సుభద్రాదేవి వాసు బాబు, గ్రామ సర్పంచ్ , పంచాయతీ సెక్రెటరీ ,గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Post A Comment: