CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో మృతి చెందిన మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన జెడ్ పి టి సి,సర్పంచ్,పంచాయతీ సిబ్బంది

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం

టీ కొత్తగూడెం గ్రామంలో కరోనాతో మృతి చెందిన రాట్నాల మంగమ్మ. జెడ్పీటీసీ దాట్ల సుభద్రాదేవి వాసు బాబు, గ్రామ సర్పంచ్ , పంచాయతీ సెక్రెటరీ ,గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: