మన్యం టివి,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం,నల్లకుంట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మండల చర్చ్ పాష్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వర రావు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,ఆత్మ కమిటీ చైర్మన్ కెవి,టౌన్ ప్రసిడెంట్ యార్లగడ్డ బాబు,వైస్ ఎంపీపీ దార మల్లికార్జునరావు,సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు,నాయకులు అబ్దుల్ జిన్నా,పానుగంటి చిట్టిబాబు,కవులురి నాగయ్య,బండ్ల లక్ష్మయ్య,గొల్లపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: