గుండాల జూలై 23 (మన్యం మనుగడ) గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన చెన్నూరి శ్రీను కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు అందజేశారు దామరతోగు గ్రామస్తులు. రెండు కిడ్నీలు చెడిపోయి శ్రీను మృతి చెందాడు శ్రీనుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం బాధ్యతగా భావించాలని సాయన్న పల్లి ఎంపీటీసీ కృష్ణారావు అన్నారు. నాతోపాటు మా గ్రామస్తులు స్పందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుతారి వెంకటయ్య , కల్తీ హరికృష్ణ , కల్తీ మున్నా , దశరథ్ , నగేష్ నగేష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: