👉అప్రమత్తమైన స్థానిక అధికారులు మన్యం టీవీ: ములకలపల్లములకలపల్లి మండలం: పూసు గూడెం గ్రామపంచాయతీ లో అడవి మార్గం లో గల సీతారాం ప్రాజెక్ట్ కాలువ బ్రిడ్జిపై ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవ్వడం జరిగింది.ఈ సమాచారాన్ని స్థానికులు సంబంధిత అధికారులకు తెలియపరచడం వల్ల స్థానిక ఎస్ఐ సురేష్ మరియు సర్పంచ్ బాణోత్ విజయ లకు తెలపగా వెంటనే స్పందించిన ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని రోడ్ సెట్టింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు.అలానే సర్పంచ్ ఆర్.డబ్ల్యు.ఎస్.ఈ.ఈ.కి కూడా సమాచారం తెలియజేయగా నీళ్ల సరఫరా నిలిపివేసారు, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేశారు.
Navigation
Post A Comment: