మన్యం టీవీ వాజేడు. ఈరోజు వాజేడు మండలం మొరుమూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో నాల్గవ విడుత పల్లెప్రగతి కార్యక్రమం సర్పంచ్ పూసం నరేష్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు పల్లెల్లో పరిస్థితులపై పాదయాత్ర చేసి గ్రామ సమస్యలు గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో జీపీ స్పెషల్ ఆఫీసర్ డీటీ రవి గారు, ఎంపీపీ శ్యామల శారదా గారు, వార్డ్ మెంబెర్స్, విఆర్ఓ నరసింహరావు వీఆర్ఏ బాలకృష్ణ అంగన్వాడీ టీచర్స్, ఆశలు, గ్రామస్తులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: