మన్యం టీవీ, అశ్వాపురం:మొండికుంట సబ్ స్టేషన్ లోగత నాలుగు సంవత్సరాలుగా లైన్ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ప్రసాద్ ని బూర్గంపహాడ్ సబ్ స్టేషన్ కు బదిలీపై వెళ్లినందున సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది ఘనంగా సన్మానం చేయడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ 12 పంచాయతీ లకు వారు చేసిన సేవలును కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ సుదీర్, ఎంపీటీసీ నరేష్, సెక్రటరీ సైధులు, లైన్ మెన్ శేఖర్, సుబ్బారావు,చౌకదుకాణం డీలర్ ఈశ్వర్,పాలకవర్గసభ్యులు శివ, వసంతరావు, రాజేష్, మంజుల, విజయ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: