* కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామనికి చెందిన షాబాది సమ్మిరెడ్డి,చల్లా అశోక్ రెడ్డి, మరియు మొద్దులగూడెం గ్రామానికి చెందిన మాడ సారయ్య గత కొద్ది రోజుల క్రితం మరణించినారు. మంగళవారం వారి కుటుంబాలను జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని,ఏ సమస్య వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,జిల్లా ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి,జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతరాంనాయక్,మండల యూత్ నాయకులు చింత క్రాంతి గారు,ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్,పస్రా గ్రామ సర్పంచ్ ముద్దబోయిన రాము, పస్రా గ్రామ అధ్యక్షుడు మరియు ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి,మండల సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు,పాలడుగు వెంకటకృష్ణ, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,జెట్టి సోమయ్య,సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి,జంపాల చంద్రశేఖర్, పెండెం శ్రీకాంత్,పంగ శ్రీను, బర్ల సమ్మిరెడ్డి, కొర్ర శ్రీను, చెరుకుల సురేష్,మందడి ఉత్తరయ్య,వాసం శ్రావణ్, భూక్య సుక్య,విజయ, ఆగబోయిన కల్యాణి,వాసం పాపయ్య,వాసం సాంబయ్య, సనప రమేష్,మాడ నాగేశ్వరరావు,బర్ల కిరణ్, తండ రవి,పగడాల మల్లారెడ్డి, గాజుల కిరణ్,అరుజుల వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: