పినపాక మండలంలోని ఎక్స్ రోడ్డు లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర (టి పి సి సి) ఉపాధ్యక్షులు గా ఎన్నికైన భద్రాచలం శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్l పోదెం వీరయ్య రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గా ఎన్నికై జిల్లా లో కి మొదటిగా వచ్చిన సందర్బంగా పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆధ్వర్యంలో జిల్లాలోకి స్వాగతం పలికి కాంగ్రెస్ కార్యాలయంలో సన్మానించిన పినపాక మండల కాంగ్రెస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ రమేష్, కొంబత్తిని శ్రీను, పినపాక మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చందా వరప్రసాద్, వీరముష్టి మురళి,తోలెం కృష్ణ, కొమరం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: