CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హ్యాండ్ శానిటైజర్ లు పంపిణీ చేసిన తహశీల్దార్ అల్లం రాజ్ కుమార్.

Share it:


 

 మన్యం టీవీ, వాజేడు:        ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పీహెచ్సిలో                                  కరోనా వైరస్ పట్ల ప్రజలలో అవగాహనా కల్పింస్తూ, వాక్సినేషన్, ఇంటి ఇంటికి ఆరోగ్య సర్వే మరియు ఆర్ఏటి కరోనా పరీక్షల విషయం లోసేవలు చేస్తున్న వైద్య సిబ్బంది కి ఈరోజు పి హెచ్ సి, పేరూరు తరపున వారి వైద్య సిబ్బంది కి   ఎమ్మార్వో అల్లం రాజ్ కుమార్ హ్యాండ్ శానిటైజర్స్ పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో  వైద్యాధికారి, సీతారామరాజు  ఆర్ఐ మురళీకృష్ణ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: