మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై23):: ఐటీ శాఖ మంత్రి వర్యులు - కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఎర్రగుంట గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు మరియు పిఎసిఎస్ చైర్మన్-బోయినపల్లి సుధాకర్ రావు,మండల నాయకులు - చిరంజీవి, వేముల హరీష్ , కొత్తూరు వెంకటేశ్వరరావు, నేరెళ్ళ లాలయ్య , సర్పంచులు - అగ్గి కవిత, ఎన్ రాములు,ఎంపీటీసీ - కాక సీత ,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: