CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాదయాత్రలొ గుర్తించిన పనులను నిర్ణీత కాలం లొ పూర్తిచేయాలి

Share it:


మన్యం మనుగడ, అశ్వాపురం:

 అశ్వాపురం

మండలం లోని కళ్యాణపురం గ్రామపంచాయతీ లో గురువారంపల్లె ప్రగతి గ్రామ సభ నిర్వహించడం జరిగింది.తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం లొ భాగం గ పది రోజుల అభివృద్ది కార్యచరణ ను తయారు చేసుకొని వాటిని ఆమోదించి అమలుపరుచుకొనుటకు గాను జిల్లాకలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం గ్రామ సభను నిర్వహించి పదిరోజు ప్రణిళిక పై చర్చించడం జరిగింది.ఈ సందర్భంగ పల్లె ప్రగతి గ్రామపంచాయితి ప్రత్యేక6 అదికారి బచ్చలకూరి ప్రసాద్ మాట్లాడుతు..పల్లె ప్రగతి పాదయాత్రలొ గుర్తించిన పనులను కార్యచరణ ప్రణాళిక ప్రకారం ఆయా శాఖల అదికారులు, పంచాయితి పాలక వర్గం మరియు గ్రామ ప్రజల సహకారం తొ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం  నిర్ణీత కాలం లొ పూర్తిచేయాలని సూచించడం జరిగింది.అనంతరం పంచాయితీ లో గల పాఠశాలను,అంగన్వాడి కేంద్రాలను సందర్శించి.పరిశుభ్రం చేయించి మెక్కలు నాటటం జరిగింది.

ఈ కార్యక్రమం లొ పంచాయితి కార్యదర్శి కె.నర్సయ్య,వి ఆర్ ఓ రాందాసు,వార్డు సభ్యులు రామచంద్రయ్య,కాలువ రాణి,భానోత్ నగేష్,విద్యుత్ లైన్ మెన్,అటవి శాఖ ఉద్యోగులు,పాఠశాల ఉపాద్యాయులు,ఆరోగ్య శాఖ ఉద్యోగులు,అంగన్వాడి టీచర్లు,వి ఓ ఏ లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: