CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతుడి కుటుంబానికి జిల్లా తెరాస నాయకుల ఆర్ధిక సహాయం

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం రమణక్కపేట  గ్రామానికి చెందిన తెరాస పార్టీ రమణక్కపేట  గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి   తమ్ముడు గుమ్మల బాలకృష్ణ (30 )ఇటీవల   మృతి చెందగా    8/7/2021  గురువారం రోజున దశ దిన కర్మలకు హాజరైన కుటుంబ సభ్యులనుపరామర్శించిన  అనంతరం మీకు మేమున్నాం అంటూ బాధితకుటుంబానికి ,100 కేజీల బియ్యం, 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన చేసిన   తెరాస పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవిందానాయక్ ,పి ఏ సి ఎస్ చైర్మన్  తోట రమేష్, ఈ కార్యక్రమంలో  పి ఏ సి ఎస్ డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మన్ రావు, ములుగు మండల ఉపాధ్యక్షులు గడ్డమీది భాస్కర్,మండల ఉపాధ్యక్షులు పబ్బోజు సత్యనారాయణ చారి, తుక్కని శ్రీనివాస్ , కమలాపురం గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ,   టైలర్ వెంకట్ రెడ్డి, మండల యూత్ నాయకులు  నరహరి, సందీప్, వంశీ, దయాకర్,రమేష్, రాజు, లవకుమార్, మధు,సాంబ, మధుబాబు,దేవరాజు, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: